ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: వివాహేతర సంబంధానికి నిండు ప్రాణం బలి.. అసలేం జరిగిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-15T10:40:45+05:30

భార్యను హతమార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్టు చేశారు. రాణిపేట(Ranipet) జిల్లా ఆర్కాడు సమీపం తోపుఖానాకు చెందిన ఎలక్ట్రీషియన్‌ చేటు, భాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేలూరు(చెన్నై): భార్యను హతమార్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్టు చేశారు. రాణిపేట(Ranipet) జిల్లా ఆర్కాడు సమీపం తోపుఖానాకు చెందిన ఎలక్ట్రీషియన్‌ చేటు, భానుమతి (32)లకు ఇద్దరు కుమారులున్నారు. చేటుకు అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో, భానుమతి(Bhanumati) గత వారం గర్భసంచి తొలగించే ఆపరేషన్‌ చేయించుకుంది. ఈ నెల 13వ తేది మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. ఆవేశం చెందిన చేటు భార్య గొంతు నులిమి హతమార్చాడు. చుట్టుపక్కల వారికి ఆపరేషన్‌ చేయించుకున్న కారణంగా ఆమె మృతిచెందిందని తెలిపారు. చేటు వ్యవహారాన్ని అనుమానించిన భానుమతి బంధువుల ఫిర్యాదుతో ఆర్కాడు పోలీసులు చేటును అదుపులోకి తీసుకొని విచారించారు. హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి వేలూరు జైలుకు తరలించారు.

Updated Date - 2023-03-15T10:40:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising