ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: హైకోర్టు సమీపంలో ఎగిరిన డ్రోన్‌: ముగ్గురిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2023-03-21T12:57:26+05:30

స్థానిక మద్రాసు హైకోర్టు(Madras High Court)పై డ్రోన్‌ ఎగిరిన వ్యవహారంలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు సమీపంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): స్థానిక మద్రాసు హైకోర్టు(Madras High Court)పై డ్రోన్‌ ఎగిరిన వ్యవహారంలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు సమీపంలోని ఎన్‌ఎస్సీ బోస్‌ రోడ్డు ఆవిన్‌ పార్లర్‌ సమీపంలో ఆదివారం కెమెరాతో కూడిన డ్రోన్‌ ఎగరడాన్ని గమనించిన హైకోర్టు భద్రతా పోలీసులు కంట్రోల్‌ రూంకు సమాచారం అందించారు. దీంతో ఎస్పిలనేడు పోలీసులు అక్కడకు చేరుకొని డ్రోన్‌(Drone) ఎగురవేసిన ట్రిప్లికేన్‌కు చెందిన విద్యాసాగర్‌, విఘ్నేశ్వరన్‌, కొరుక్కుపేటకు చెందిన సూర్యను అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా వారు డ్రోన్‌ కెమెరాతో ఫొటోలు తీసినట్లు విచారణలో తెలిసింది. దీంతో, ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీసులు, స్టేషన్‌ బెయిలుతో వారిని విడుదల చేశారు.

Updated Date - 2023-03-21T12:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising