ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యోపాపం.. ఎంత ఘోరం జరిగింది.. ఈతకు వెళ్లిన అన్నా చెల్లెలు..

ABN, First Publish Date - 2023-05-27T08:57:16+05:30

సరదగా ఈత నేర్చుకుంటున్న అన్నా, చెల్లెలు మృతిచెందిన ఘటన విషాదాని కి దారితీసింది. పేయంపేటకు చెందిన శక్తివేల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): విరుదునగర్‌ జిల్లా రాజపాళయం సమీపంలో సరదగా ఈత నేర్చుకుంటున్న అన్నా, చెల్లెలు మృతిచెందిన ఘటన విషాదాని కి దారితీసింది. పేయంపేటకు చెందిన శక్తివేల్‌ కుమారుడు మోగుల్‌ (8), కుమార్తె వర్షణ (6) అదే ప్రాంతంలోని చెరువులో శుక్రవారం సాయంత్రం ఈత నేర్చుకుంటున్న సమయంలో ఊహించని విధంగా నీట మునిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని చెరువులో గాలించి మృతదేహాలు వెలికితీశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-05-27T08:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising