ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే రెండేళ్లలో రూ.650 కోట్ల ఆదాయం

ABN, Publish Date - Dec 22 , 2023 | 04:36 AM

హైదరాబాద్‌, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రొడక్ట్‌ కంపెనీ ఎవల్యూటిజ్‌ భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా మరింత మంది...

ఎవల్యూటిజ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రొడక్ట్‌ కంపెనీ ఎవల్యూటిజ్‌ భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా మరింత మంది నిపుణులను నియమించుకోనుంది. చికాగోకు చెందిన ఎవల్యూటిజ్‌కు భారత్‌లో 650 మంది నిపుణులు ఉంటే హైదరాబాద్‌, విశాఖల్లోనే 500 మంది ఉన్నారని కంపెనీ వ్యవస్థాపకుడు, సీటీఓ ఏ శ్రీనివాస తెలిపారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌, బిగ్‌ డేటా టెక్నాలజీల్లో అడ్వాన్స్‌డ్‌ ప్రొడక్ట్స్‌, ప్లాట్‌ఫామ్స్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రస్తుతం కంపెనీ టర్నోవర్‌ రూ.430 కోట్లు ఉండగా.. వచ్చే రెండేళ్లలో రూ.650 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Updated Date - Dec 22 , 2023 | 04:36 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising