ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు నవనీతమ్మ మృతి

ABN, First Publish Date - 2023-11-21T23:19:43+05:30

టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు తొట్టెంపూడి నవనీతమ్మ (65) మంగళవారం మృతి చెందారు.

కాకుటూరివారిపాలెం (టంగుటూరు), నవంబరు 21 : మండలంలోని కాకుటూరివారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు తొట్టెంపూడి నవనీతమ్మ (65) మంగళవారం మృతి చెందారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని కుమార్తె వద్ద ఉంటూ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆమెను కుటుంబ సభ్యులు నాలుగురోజులు క్రితం విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్ను మూశారు. నవనీతమ్మ మృతదేహాన్ని బుధవారం ఉదయానికి కాకుటూరివారిపాలెంలోని స్వగృహానికి తీసుకురానున్నారు. ఆమె మృతికి మండలంలోని సహచర ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది సంతాపం తెలిపారు.

Updated Date - 2023-11-21T23:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising