ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam Padayatra : యువగళానికి సంఘీభావంగా 3 వేల ఆటోలతో ర్యాలీ

ABN, First Publish Date - 2023-12-11T01:14:16+05:30

యువగళం పాదయాత్ర 3000 కి.మీ.కి చేరడంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ గుంటూరు నగరంలో 3 వేల ఆటోలతో భారీ

గుంటూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్ర 3000 కి.మీ.కి చేరడంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ గుంటూరు నగరంలో 3 వేల ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ఇన్నర్‌ రింగు రోడ్డులోని శిల్పారామం వద్ద ఆదివారం ఉదయం మన్నవ మోహనకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది కార్యకర్తలు, లోకేశ్‌ అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. యువగళానికి సంఘీభావంగా, లోకేశ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. యువనేత చేపట్టిన యువగళం ప్రజాగళంగా మారి, వైసీపీకి గొంతులో గరళంగా మారిందన్నారు.

Updated Date - 2023-12-11T01:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising