ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వెలవెలబోయిన వైసీపీ బస్సుయాత్ర

ABN, Publish Date - Dec 14 , 2023 | 03:10 AM

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం నిర్వహించిన వైసీపీ బస్సుయాత్ర వెలవెలబోయింది.

రోడ్డుపై సభతో జనానికి ఇక్కట్లు

పాతపట్నం, డిసెంబరు 13: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం నిర్వహించిన వైసీపీ బస్సుయాత్ర వెలవెలబోయింది. ఎమ్మెల్యే రెడ్డి శాంతి వర్గీయులు వారం రోజుల నుంచి అన్ని మండలాల నాయకులతో దఫదఫాలుగా సమావేశమై అధికంగా జనాలను తరలించాలని సూచించారు. అయినా సభకు ప్రజల నుంచి స్పందనలేదు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగం ముగిసేసరికి సగానికి పైగా కుర్చీలు ఖాళీ అయ్యాయి.

Updated Date - Dec 14 , 2023 | 06:39 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising