ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వాహ్‌.. కరెంటు వాడకున్నా బిల్లు బాదుడా?: లోకేశ్‌

ABN, First Publish Date - 2023-11-10T03:53:47+05:30

‘ఒక్క యూనిట్‌ కరెంటు కూడా వాడని ఇంటికి రూ.295 బిల్లు బాదుడు.. వాహ్‌!’ అని ఎద్దేవా చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ’ఎక్స్‌’లో ట్వీట్‌

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘ఒక్క యూనిట్‌ కరెంటు కూడా వాడని ఇంటికి రూ.295 బిల్లు బాదుడు.. వాహ్‌!’ అని ఎద్దేవా చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ’ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ‘సొంత పేపర్‌, చానల్‌, సిమెంట్‌, విద్యుత్‌ కంపెనీలు, ఊరికో ప్యాలెస్‌ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్‌రెడ్డి.. పేదలకు రూపాయి స్కీమ్‌ ఇచ్చి, వెయ్యి రూపాయలు దోచే స్కామర్‌.. జనాన్ని క్యాన్సర్‌ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు.. బిడ్డ ఎలా అవుతావు జగన్‌?’ అని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-10T03:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising