ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామానికి ఏం చేశావ్‌?

ABN, First Publish Date - 2023-11-29T04:34:08+05:30

మా గ్రామానికి నాలుగున్నరేళ్లలో ఏం చేశావ్‌? ఊరిలో ఉన్న సచివాలయాన్ని మీ నాయకులు చెప్పారని పక్కూరికి తరలిస్తావా?’ అంటూ అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిని జనం నిలదీశారు.

శింగనమల ఎమ్మెల్యే భర్తను నిలదీసిన జనం

శింగనమల, నవంబరు 28: ‘మా గ్రామానికి నాలుగున్నరేళ్లలో ఏం చేశావ్‌? ఊరిలో ఉన్న సచివాలయాన్ని మీ నాయకులు చెప్పారని పక్కూరికి తరలిస్తావా?’ అంటూ అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిని జనం నిలదీశారు. శింగనమల మండలం రాచేపల్లిలో మంగళవారం ‘గడప గడపకు కార్యక్రమం’ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి రాగానే.. గ్రామస్థులు ఆయనను చుట్టుముట్టారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటుచేసే వరకు తమ ఊరికి రావద్దంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, తాగునీటి సమస్యపై స్థానికులను సాంబశివారెడ్డిని నిలదీశారు.

Updated Date - 2023-11-29T04:34:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising