ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కళ్లు తెరువు..జగన్‌

ABN, First Publish Date - 2023-11-19T23:55:35+05:30

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుగుదేశం, జనసేన నాయకులు మండిపడ్డారు.భీమవరంలో ఆదివారం తెలుగుదేశం, జనసేన నాయకులు రహదారులపై నిరసన తెలిపారు

భీమవరంలో గోతులు పడ్డ రహదారిపై నిరసన తెలుపుతున్న తెలుగుదేశం, జనసేన నాయకులు

రహదారి గుంతలపై టీడీపీ, జనసేన నిరసన

భీమవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుగుదేశం, జనసేన నాయకులు మండిపడ్డారు. రహదారి ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు. భీమవరంలో ఆదివారం తెలుగుదేశం, జనసేన నాయకులు రహదారులపై నిరసన తెలిపారు తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామ లక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి చిన్న బాబుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులను అభి వృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైందని తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారు లను అభివృద్ధి చేస్తామని చిన్నబాబు తెలిపారు. ఇరు పార్టీల నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, చెనమల్ల చంద్రశేఖర్‌, రేవు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising