ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆపిన పింఛన్‌ అందించారు

ABN, First Publish Date - 2023-12-04T01:32:27+05:30

నూజివీడు మండలం బత్తులవారి గూడెం గ్రామంలో వృద్ధురాలికి నిలిపివేసిన పింఛన్‌ను గ్రామ కార్యదర్శి చంద్రిక ఆదివారం లబ్ధిదారుకు అందించారు.

నూజివీడు టౌన్‌, డిసెంబరు 3: నూజివీడు మండలం బత్తులవారి గూడెం గ్రామంలో వృద్ధురాలికి నిలిపివేసిన పింఛన్‌ను గ్రామ కార్యదర్శి చంద్రిక ఆదివారం లబ్ధిదారుకు అందించారు. ఇటీవల నిర్వహించిన సీఎం సభకు రాలే దని వృద్ధురాలు సాతులూరి సంజీవమ్మకు పింఛన్‌ ఆపివేసిన విషయమై ‘సీఎం సభకు రాలేదని... 78 ఏళ్ల వృద్ధురాలికి పింఛను ఆపేశారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ లో ఆదివారం కథనం ప్రచురితమైన నేపధ్యంలో గ్రామ కార్యదర్శి చంద్రిక స్పందిస్తూ వృద్ధురాలు సంజీవమ్మను స్వయంగా కలిసి పింఛన్‌ను అందించారు.

Updated Date - 2023-12-04T01:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising