ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

150 మంది వైసీపీ నేతలకు టీడీపీ తీర్థం

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:21 AM

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు

తణుకు, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులోని తన నివాసంలో బుధవారం నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన 150 మంది వైసీపీ నేతలు కార్యక ర్తలు టీడీపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుతోనే యువత భవిష్యత్‌ బాగుంటుందన్నారు. దొమ్మేటి వెంకట సుధాకర్‌, బసవా రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, గుబ్బల శ్రీనివాసు, సానబోయిన రామకృష్ణ, కాకిలేటి హరినాథ్‌, జహంగీర్‌ బాషా, ఆనాల ఆదినారాయణ, పూతినీడి శ్రీనివాసు, అల్లూరి దనరాజు, శీతల శ్రీను చేరారు, కడియాల సూర్యనారాయణ, మట్టా వెంకట్‌, తాతపూడి మారుతీరావు, ఓమ్మి రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising