ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN, First Publish Date - 2023-12-10T23:48:42+05:30

తుఫాన్‌ కారణంగా నష్టపోయిన వరి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

సీసలిలో పంటను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

కాళ్ల, డిసెంబరు 10 : తుఫాన్‌ కారణంగా నష్టపోయిన వరి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సీసలి గ్రామంలో తుఫాన్‌ కారణంగా ముంపునకు గురైన భూములను సీపీఎం కాళ్ళ మండల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల ఉదాశీన వైఖరి అలంభిస్తుందని సకాలంలో రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతీ రైతుకు ఎకరానికి రూ.30వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు మండా సూరిబాబు, యాళ్ళ లాజరు, సత్యనారాయణ, మహంకాళి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising