ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో వీఆర్‌వో మృతి

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:55 AM

వీరఘట్టం మండలం చిదిమి వీఆర్‌వో రాజారావు (51) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు గురువారం రాత్రి బైక్‌పై వీరఘట్టం నుంచి పాలకొండ వైపు వెళుతున్న రాజారావును ఎం.రాజపురం జంక్షన్‌ సమీపంలో పాలకొండ నుంచి వీరఘట్టం వెళుతున్న కారు ఢీకొంది.

పాలకొండ (వీరఘట్టం): వీరఘట్టం మండలం చిదిమి వీఆర్‌వో రాజారావు (51) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు గురువారం రాత్రి బైక్‌పై వీరఘట్టం నుంచి పాలకొండ వైపు వెళుతున్న రాజారావును ఎం.రాజపురం జంక్షన్‌ సమీపంలో పాలకొండ నుంచి వీరఘట్టం వెళుతున్న కారు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. తొలుత స్థానిక ఏరియా ఆసుపత్రికి... అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జెమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. రాజారావు స్వగ్రామం పాలకొండ మండలం అవలంగి వెంకటాపురం.

Updated Date - Dec 23 , 2023 | 12:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising