ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటర్ల జాబితాలో లోపాలను తెలియజేయండి

ABN, First Publish Date - 2023-11-22T00:16:27+05:30

ఓటర్ల జాబితాలో గుర్తించిన లోపాలను తమ దృష్టికి తీసుకు రావాలని ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి రాజకీ య నాయకులను కోరారు.

చీపురుపల్లి: ఓటర్ల జాబితాలో గుర్తించిన లోపాలను తమ దృష్టికి తీసుకు రావాలని ఆర్డీవో బొడ్డేపల్లి శాంతి రాజకీ య నాయకులను కోరారు. ఓటర్ల జాబితాలోని లోపాలపై ఆమె మంగళవారం చీపురుపల్లిలోని తన కార్యాలయంలో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వ హించారు. ఓటర్ల జాబితాలోని లోపాలను సవరించేందుకు తమకు సహక రిం చాలని కోరారు. అనంతరం, పట్టణంలోని అన్ని కళాశాల ప్రిన్సిపాల్స్‌తో మా ట్లాడారు. 18 ఏళ్లు నిండినవారిని ఓటర్లుగా నమోదు చేయించడంలో చొరవ చూపించాలన్నారు. ఈ సమావేశంలో ఏఈఆర్వోలు ఎం.సురేష్‌, తాడ్డి గోవింద రావు, విజయభాస్కర్‌, టీడీపీ నాయకుడు తాడ్డి సన్యాసినాయుడు, జనసేన నాయకుడు వి.శ్రీనివాసరావు, పట్టణంలోని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising