ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలకు పరిష్కారం చూపాలి: జేసీ

ABN, First Publish Date - 2023-11-21T00:16:26+05:30

:జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలకు అధికారులు సంతృప్తికర పరిష్కారం చూపాలని జేసీ ఆర్‌.గోవిందరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్ట రేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ కేశవనాయుడుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు పలుసామాజిక, వ్యక్తిగత అంశాలపై 152 అర్జీలు అందించారు. సాలూరు మండలం జిగిరాం గ్రామానికి చెందిన కుబిరెడ్డి రామారావుకు జేసీ గోవిందరావు వినికిడి యం త్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాథరావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ డైరెక్టర్‌ రామచంద్రరావు పాల్గొన్నారు.

పార్వతీపురం ఆంధ్రజ్యోతి:జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలకు అధికారులు సంతృప్తికర పరిష్కారం చూపాలని జేసీ ఆర్‌.గోవిందరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్ట రేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ కేశవనాయుడుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు పలుసామాజిక, వ్యక్తిగత అంశాలపై 152 అర్జీలు అందించారు. సాలూరు మండలం జిగిరాం గ్రామానికి చెందిన కుబిరెడ్డి రామారావుకు జేసీ గోవిందరావు వినికిడి యం త్రాన్ని అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాథరావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ డైరెక్టర్‌ రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T00:16:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising