ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంటలను నాశనం చేస్తున్న గజరాజులు

ABN, First Publish Date - 2023-12-11T00:19:41+05:30

రైతులు పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. మండలంలో గుణానుపురం గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తు న్నాయి. పంట పొలాల్లోకి వెళ్లి వరి పనలను చిందరవం దర చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

కోసిన వరి పంటను నాశనం చేస్తున్న ఏనుగులు

కొమరాడ, డిసెంబరు 10: రైతులు పండించిన పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. మండలంలో గుణానుపురం గ్రామ సమీపంలో ఏనుగులు సంచరిస్తు న్నాయి. పంట పొలాల్లోకి వెళ్లి వరి పనలను చిందరవం దర చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత కొద్ది రోజులుగా కళ్లికోట, దుగ్గి, మార్కొండపుట్టి గ్రామాల్లో సంచించిన ఏనుగులు ఆదివారం గుణానుపురం చేరుకున్నాయి. రైతులు వరి కోతలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సమయంలో ఏనుగుల గుంపు పంట పొలాల్లో సంచరించడంతో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు తుఫాన్‌ కారణంగా పంటకు నష్టం వాటిల్లిందని, మిగిలిన పంటను గజరాజులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-12-11T00:19:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising