ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లారీ ఢీకొని నాలుగు ఆవులు మృతి

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:18 AM

లారీ ఢీకొనడంతో నాలుగు ఆవులు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంటుంది. మరో రెండు పశువులకు గాయాలవ్వగా, పశువులను తోలుకు వెళ్తున్న హంసకడుము గ్రామానికి చెందిన కె.వరద య్యకు కూడా స్వల్ప గాయాలైనట్లు ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు తెలిపారు.

సీతంపేట: లారీ ఢీకొనడంతో నాలుగు ఆవులు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంటుంది. మరో రెండు పశువులకు గాయాలవ్వగా, పశువులను తోలుకు వెళ్తున్న హంసకడుము గ్రామానికి చెందిన కె.వరద య్యకు కూడా స్వల్ప గాయాలైనట్లు ఎస్‌ఐ జగదీష్‌ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మలద సంత నుంచి రాజాం సంతకు మంగళవారం రాత్రి పశువులను తోలుకుని వెళ్తుండగా కే.గు మ్మడ సమీపంలో సీతంపేట నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising