ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టొంపలపాడు ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

ABN, First Publish Date - 2023-12-11T00:20:53+05:30

కురుపాం మండలం గిరిశిఖర గ్రామమైన టొంపలపాడులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటుతు న్నాయి. 42 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ప్రతిరోజూ కేవలం 10 మంది మాత్రమే స్కూలుకు హాజర వుతున్నారు.

విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రాజశేఖర్‌

కురుపాం రూరల్‌, డిసెంబరు 10: కురుపాం మండలం గిరిశిఖర గ్రామమైన టొంపలపాడులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఆకలి కేకలు మిన్నంటుతు న్నాయి. 42 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా ప్రతిరోజూ కేవలం 10 మంది మాత్రమే స్కూలుకు హాజర వుతున్నారు. భోజనం బాగోలేని కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారు. ఆదివారం ఈ పాఠశాలను జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి రాజశేఖర్‌ సంద ర్శించారు. ఆయనకు విద్యార్థులు తమ గోడు వెలిబుచ్చారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, కలుషిత నీటితో వంటలు వండుతున్నారని, సంక్షేమాధికారి వారానికో రోజు స్కూలుకు వస్తున్నట్లు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌, ఐటీడీఏ ప్రాజక్టు అధికారి ఈ పాఠశా లను సందర్శించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. తక్షణం సంక్షేమాధికారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-12-11T00:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising