ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రాన్ని ఆందోళనాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న జగన్‌

ABN, Publish Date - Dec 27 , 2023 | 11:14 PM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు ఆందోళనకు దిగే పరిస్థితిని సీఎం జగన్‌ తీసుకువచ్చారని టీడపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాదుల శ్రీనివాస్‌

టీడీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌

గాజువాక, డిసెంబరు 27: రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు ఆందోళనకు దిగే పరిస్థితిని సీఎం జగన్‌ తీసుకువచ్చారని టీడపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలు, మునిసిపల్‌ కార్మికులు, సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు, ఇలా అన్ని రంగాల కార్మికులు నేడు రోడ్డెక్కే పరిస్థితిని సీఎం తీసుకువచ్చారని విమ ర్శించారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. సమావేశంలో నాయకులు తమిర శివప్రసాద్‌, పోతిన వెంకటేశ్వరరావు, వాసు, దశేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 11:15 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising