ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

ABN, First Publish Date - 2023-12-11T00:16:39+05:30

డాక్‌యార్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

ఒకరి పరిస్థితి విషమం

మల్కాపురం, డిసెంబరు 10: డాక్‌యార్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. డాక్‌యార్డు సమీపంలో ఎదురుగా వస్తున రెండు ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ఢీకొన్నాయి. దీంతో నలుగురు వ్యక్తులు కింద పడిపోయారు. వీరిలో ముగ్గురికి స్వల్ప గాయాలవ్వగా, ఒకరికి నుదుటపై తీవ్ర గాయమైంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మల్కాపురం ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులు గాయపడిన వారిని చికిత్ప నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారి పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం వల్ల వారి వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.

Updated Date - 2023-12-11T00:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising