ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీవారి ఆలయంలో నేటి నుంచి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై

ABN, Publish Date - Dec 17 , 2023 | 05:10 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నుంచి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠించనున్నారు.

తిరుమల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నుంచి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పఠించనున్నారు.శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘడియలు 16వ తేదీ అర్ధరాత్రి తరువాత 12.34 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున స్వామికి సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు.

Updated Date - Dec 17 , 2023 | 05:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising