ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంటను కాపాడాలంటూ సీఐ కాళ్లపై పడ్డ రైతు

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:44 AM

‘సార్‌ మిరప పంటకు లక్షల్లో పెట్టుబడులు పెట్టాం. సాగునీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం.

‘సార్‌ మిరప పంటకు లక్షల్లో పెట్టుబడులు పెట్టాం. సాగునీరు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. న్యాయం జరిగేలా చూడండి’ అంటూ ఈ రైతు పోలీసు అధికారి కాళ్లపై పడ్డాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్‌ కాలువకు సాగు నీరు ఇచ్చి ఆదుకోవాలంటూ అన్నదాతలు శనివారం ఆందోళన చేశారు. రైతులు తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగడంతో పోలీసులను అక్కడకు వచ్చారు. సీఐ ప్రవీణ్‌ కుమార్‌ కాళ్లపై పడ్డ రైతు... నీళ్లిచ్చి తమ పంటలను కాపాడాలంటూ వేడుకున్నాడు.

-విడపనకల్లు

Updated Date - Dec 17 , 2023 | 04:44 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising