ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ గెలుపు చారిత్రక అవసరం

ABN, First Publish Date - 2023-12-11T00:20:57+05:30

రాష్ట్రానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అ న్నారు.

కోటబొమ్మాళి: మాట్లాడుతున్న కింజరాపు అచ్చెన్నాయుడు

- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి: రాష్ట్రానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అ న్నారు. ఆదివారం బెజ్జిపురం గ్రామంలో జరిగిన బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం అన్ని విధాలా దోపిడీ చేస్తుందే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించలేదన్నారు. పంచాయతీల్లో కనీసం మౌలిక వసతులు కల్పించుకునేందుకైనా సర్పంచ్‌ల కు నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు గుర్తించి సైకో జగన్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌. పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ బోయిన గోవిందరాజులు, పార్టీ నాయకులు కింజరాపు హరివరప్రసాద్‌, తర్రారామకృష్ణ,వెలమల విజయలక్ష్మి, నంబాళ్ల శ్రీనివాసరావు, కర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-11T00:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising