ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధాన్యం కొనుగోలుకు శ్రీకారం

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:37 PM

మండలంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం నర్శిపురం పీఏసీఎస్‌, ఆర్బీకే సంయుక్త కేంద్రంలో రైతులకు షెడ్యూలింగ్‌ ఇచ్చారు. ఏవో పి.శ్రీకాంత్‌వర్మ ఆధ్వర్యంలో వీఏఏలతో 50 క్వింటాళ్లు చొప్పున్న లోడ్లకు అనుమతులిచ్చారు. దిమిలాడ, దేవళభద్ర, నర్శిపురం తదితర ప్రాంతాలకు చెందిన రైతులు టోకెన్లు కోసం సిద్ధమయ్యారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈవో పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

నందిగాం: మండలంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గురువారం నర్శిపురం పీఏసీఎస్‌, ఆర్బీకే సంయుక్త కేంద్రంలో రైతులకు షెడ్యూలింగ్‌ ఇచ్చారు. ఏవో పి.శ్రీకాంత్‌వర్మ ఆధ్వర్యంలో వీఏఏలతో 50 క్వింటాళ్లు చొప్పున్న లోడ్లకు అనుమతులిచ్చారు. దిమిలాడ, దేవళభద్ర, నర్శిపురం తదితర ప్రాంతాలకు చెందిన రైతులు టోకెన్లు కోసం సిద్ధమయ్యారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ సీఈవో పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising