ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2023-11-06T23:16:35+05:30

సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంప్లా యీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఏంఏ రాజు, కార్యదర్శి ఏడీ కుమార్‌ మాట్లాడుతూ.. ఎంటీ డబ్ల్యూ యాక్ట్‌కు వ్యతిరేకంగా షెడ్యూల్‌ను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు.

డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఈయూ నాయకులు

పలాస: సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంప్లా యీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు ఏంఏ రాజు, కార్యదర్శి ఏడీ కుమార్‌ మాట్లాడుతూ.. ఎంటీ డబ్ల్యూ యాక్ట్‌కు వ్యతిరేకంగా షెడ్యూల్‌ను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. డిపోలో మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఇచ్ఛాపురం వద్ద బాహుదా నదిపై వంతెన కూలిపోయినం దున మూడు కిలోమీటర్లు అదనంగా వెళ్లాల్సి వస్తోందని, ఆ రూటులో కిలోమీటర్లు సరి చేయాలని కోరారు. బస్సులకు సరైన పరికరాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా యని, తక్షణం తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘ కోశాధికారి పీఎల్‌ నారాయణ, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising