ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దుబాయ్‌లో కేసరిపాడు వాసి మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:13 AM

కేసరిపాడ గ్రామానికి చెందిన మాల్లర్పు ధర్మారావు (39) మూడు రోజులు కిందట దుబాయ్‌లో మృతి చెందాడు.

కంచిలి: కేసరిపాడ గ్రామానికి చెందిన మాల్లర్పు ధర్మారావు (39) మూడు రోజులు కిందట దుబాయ్‌లో మృతి చెందాడు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధి కోసం ధర్మారావు దుబాయ్‌ వెళ్లి ఓ కంపెనీలో మిషన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజులు కిందట ధర్మారావు మృతి చెందినట్టు కంపెనీ నుంచి సమాచారం వచ్చిం ది. ధర్మారావు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే పిరాయా సాయిరాజ్‌ను కోరారు. సమాచారం తెలుసుకున్న సాయిరాజ్‌ శనివారం స్వగ్రామాని కి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ధర్మారావు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈయనతోపాటు యుగంధర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising