ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ABN, First Publish Date - 2023-10-28T23:56:33+05:30

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులం దరూ కృషి చేయాలని శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జి.జ్ఞానసువర్ణరాజు సూచించారు.

అరసవల్లి: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులం దరూ కృషి చేయాలని శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ జి.జ్ఞానసువర్ణరాజు సూచించారు. శాశ్వత లోక్‌అదాలత్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో శనివారం న్యాయసేవా సదన్‌ లో హైలెవెల్‌ కమిటీ సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా సువర్ణరా జు మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజన సేవలకు భంగం వాటిల్లితే, ఆ వ్యక్తి శాశ్వత లోక్‌అదాలత్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం.గణపతిరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో బి.అనూరాధ, డిప్యూటీ డీఈవో తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-28T23:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising