ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చిరుజల్లులతో రైతుల్లో అలజడి

ABN, First Publish Date - 2023-11-21T23:48:15+05:30

వాతా వరణంలో వచ్చిన మార్పు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంట చేతికి వచ్చే సమ యంలో చిరు జల్లులు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకొనేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

జి.సిగడాం: పెంట గ్రామంలో వరి పనలను కుప్పలుగా పెడుతున్న రైతులు

జి.సిగడాం/సరుబుజ్జిలి, నవంబరు 21: వాతా వరణంలో వచ్చిన మార్పు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పంట చేతికి వచ్చే సమ యంలో చిరు జల్లులు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకొనేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జి.సిగడాం మండలం లోని పెంట, నాగుల వలస, సీతంపేట, మానంపేట, గేదె లపేట, సంతవురిటి, ఆనందపురం, పాలఖం డ్యాం, మెట్టవలస, జి.సిగడాం, బాతువ, తదితర గ్రామాలు, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండల పరిధిలో పలు గ్రామాల్లో ఇప్పటికే వరి కోతలు చేప ట్టారు. అయితే, సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం అడపా దడపా కురిసిన చిరు జల్లులకు పలు చోట్ల పంట తడిసి పోయింది. ధాన్యం రంగు మారుతుందన్న భయంతో పనలను పొలాల గట్ల మీద ఆరబెడు తున్నారు. మరి కొందరు రైతులు కోతలను ఆపే శారు. ఇప్పటికే కోసిన పంటలను కుప్పలుగా పెడు తున్నారు.

Updated Date - 2023-11-21T23:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising