ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శివారు ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:19 PM

జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శివారు ఆయ కట్టుకు నీరందించేందకు చర్యలు తీసుకుంటామని పలాస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.దుర్గారావు తెలిపారు. ఆదివారం నగరంపల్లిలో జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో జనంజనం ప్రభంజనంకార్యక్రమం నిర్వహిచారు. ఈ సందర్భంగా దుర్గా రావు మాట్లాడుతూ శివారు భూములకు నాలుగేళ్లగా వంశధార నీరందించలేని అసమర్థప్రభుత్వం రాష్ట్రంలో పాలిస్తోందని ఆరోపించారు. దేవబంద, కొత్తచెరువు లను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని కోరారు. వజ్రపుకొత్తూరు నుంచి పెద్దబడాం మీదుగా డబుల్‌రోడ్డు నిర్మించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు జయరాం చౌదరి, దువ్వాడ అప్పారావు, సనపల చక్రవర్తి పాల్గొన్నారు.

నగరంపల్లిలో టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న దుర్గారావు:

వజ్రపుకొత్తూరు: జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శివారు ఆయ కట్టుకు నీరందించేందకు చర్యలు తీసుకుంటామని పలాస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వి.దుర్గారావు తెలిపారు. ఆదివారం నగరంపల్లిలో జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో జనంజనం ప్రభంజనంకార్యక్రమం నిర్వహిచారు. ఈ సందర్భంగా దుర్గా రావు మాట్లాడుతూ శివారు భూములకు నాలుగేళ్లగా వంశధార నీరందించలేని అసమర్థప్రభుత్వం రాష్ట్రంలో పాలిస్తోందని ఆరోపించారు. దేవబంద, కొత్తచెరువు లను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని కోరారు. వజ్రపుకొత్తూరు నుంచి పెద్దబడాం మీదుగా డబుల్‌రోడ్డు నిర్మించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు జయరాం చౌదరి, దువ్వాడ అప్పారావు, సనపల చక్రవర్తి పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:19 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising