ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆక్రమణల పరిశీలన

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:25 PM

మండలం లోని టెక్కలిపట్నం పంచాయతీ గోపి వల్లభాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సింహ ఆలయ భూములకు సంబంధించి ఆ క్రమణపై దేవదాయశాఖ డివిజినల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసా దబాబు, ఈవో ప్రభాకరరావు ఆదివారం పరిశీలించారు. లక్ష్మీనర్సింహ ఆలయ భూముల్లో కొందరు అక్రమంగా తాత్కాలిక షెడ్డు వేయడంపై ఆంధ్రజ్యోతిలో శనివారం హేనర్సింహా శీర్షికతో కథనం ప్రచురితమ య్యింది. కాగా ఆలయ భూములను ఆ క్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ భూములు ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుతప్పవని హెచ్చరించారు.

పలాస రూరల్‌: మండలం లోని టెక్కలిపట్నం పంచాయతీ గోపి వల్లభాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సింహ ఆలయ భూములకు సంబంధించి ఆ క్రమణపై దేవదాయశాఖ డివిజినల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసా దబాబు, ఈవో ప్రభాకరరావు ఆదివారం పరిశీలించారు. లక్ష్మీనర్సింహ ఆలయ భూముల్లో కొందరు అక్రమంగా తాత్కాలిక షెడ్డు వేయడంపై ఆంధ్రజ్యోతిలో శనివారం హేనర్సింహా శీర్షికతో కథనం ప్రచురితమ య్యింది. కాగా ఆలయ భూములను ఆ క్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ భూములు ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుతప్పవని హెచ్చరించారు.

Updated Date - Dec 24 , 2023 | 11:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising