ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:57 PM

పెంచిన విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని సూర్యమహాల్‌ థియేటర్‌ సమీపంలోని విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు

అరసవల్లి: పెంచిన విద్యుత్‌ చార్జీలను తక్షణమే తగ్గించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని సూర్యమహాల్‌ థియేటర్‌ సమీపంలోని విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీలు నాలుగు రెట్లు పెంచారన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వినియోగదారులపై భారం వేశారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్‌ పైడి వేణుగోపాలం, నాయకులు తిరుపతిరావు, రవిబాబ్జీ, ఉమామహేశ్వరి, సూరపునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising