ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:32 PM

మండలంలోని గోపాలపెంటకు చెందిన పాలుమూరు సావిత్రమ్మ (61) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు... గోపాలపెంట గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఈనెల 11న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్‌ లీకై కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి కేజీహెచ్‌కు రిఫర్‌చేశారు. ఈ మేరకు అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. వీఆర్వో బలగ రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

నరసన్నపేట : మండలంలోని గోపాలపెంటకు చెందిన పాలుమూరు సావిత్రమ్మ (61) విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు... గోపాలపెంట గ్రామానికి చెందిన సావిత్రమ్మ ఈనెల 11న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్‌ లీకై కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి కేజీహెచ్‌కు రిఫర్‌చేశారు. ఈ మేరకు అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు. వీఆర్వో బలగ రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Updated Date - Dec 14 , 2023 | 11:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising