ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బొజ్జల, టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2023-11-10T03:52:44+05:30

శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌ బొజ్జల సుధీర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుధీర్‌ రెడ్డితో పాటు మరో 25 మంది టీడీపీ కార్యకర్తల విషయంలో

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌ బొజ్జల సుధీర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సుధీర్‌ రెడ్డితో పాటు మరో 25 మంది టీడీపీ కార్యకర్తల విషయంలో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనల మేరకు నడుచుకోవాలని శ్రీకాళహిస్తి రెండవ పట్టణ పోలీసులను ఆదేశించింది. ఎస్‌సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైనప్పటికీ, పిటిషనర్‌పై మోపబడిన ఆరోపణలు తీవ్రమైనవి కానందున అర్నేశ్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈమేరకు వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లిఖార్జునరావు గురువారం తీర్పు ఇచ్చారు.

Updated Date - 2023-11-10T03:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising