ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ అరాచక పాలనపై సమరం

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:30 PM

ఒక్క అడుగుతో మొదటైన యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిందని, ముగింపు సభ సరికొత్త రికార్డు సృష్టిస్తుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం ఆయన ఓప్రకటన విడుల చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఈనెల 20న జరిగే ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు.

యువనేత నారా లోకేష్‌తో ఎమ్మెల్యే ఏలూరితోపాటు దివ్వేష్‌

యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఏలూరి

పర్చూరు, డిసెంబరు 18: ఒక్క అడుగుతో మొదటైన యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిందని, ముగింపు సభ సరికొత్త రికార్డు సృష్టిస్తుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సోమవారం ఆయన ఓప్రకటన విడుల చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఈనెల 20న జరిగే ముగింపు సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై సమర శంఖం పూరించి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, యువతను చైతన్యం చేసేందుకు యువగళం పాదయాత్రను చేపట్టినట్టు చెప్పారు. ఈ పాదయాత్రలో యువనేత కోట్లాది మంది ప్రజల మనస్సును గెలుచుకున్నారన్నారు. యువగళం ముగింపు సభ చరిత్రలో నిలిచిపోతుందని ఏలూరి పేర్కొన్నారు. 20న జరిగే ముగింపు సభకు కదలిరావాలని పిలుపు నిచ్చారు. గాజువాకలో జరిగిన యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యే ఏలూరి తనయుడు ఏలూరి దివ్వేష్‌ పాల్గొన్నారు. యువనేత నారా లోకేష్‌తో కలసి అడుగులు వేశారు.

Updated Date - Dec 18 , 2023 | 10:30 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising