ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటి నుంచి పద్మావతీ దేవి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2023-11-10T04:27:56+05:30

శ్రీవారి దేవేరి, తిరుచానూరు పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు గురువారం రాత్రి ఆలయంలో అంకురార్పణ

తిరుచానూరు, నవంబరు 9: శ్రీవారి దేవేరి, తిరుచానూరు పద్మావతీ దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు గురువారం రాత్రి ఆలయంలో అంకురార్పణ జరిగింది. ఉదయం లక్ష కుంకుమార్చన సేవను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అమ్మవారు పెద్దశేష వాహనంపై కొలువుదీరి పూజలందుకున్నారు. శుక్రవారం ఽఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2023-11-10T04:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising