ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

kavali జనసేనలో పలువురి చేరిక

ABN, First Publish Date - 2023-11-06T22:45:04+05:30

పట్టణంలోని 29వ వార్డు బాపూజీనగర్‌లో సోమవారం పలువురు వీరమహిళలు జనసేన పార్టీలో చేరారు. వారికి కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అళహరి సుధాకర్‌ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.

మాట్లాడుతున్న అళహరి సుధాకర్‌

కావలిటౌన్‌, నవంబరు 6: పట్టణంలోని 29వ వార్డు బాపూజీనగర్‌లో సోమవారం పలువురు వీరమహిళలు జనసేన పార్టీలో చేరారు. వారికి కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి అళహరి సుధాకర్‌ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ కావలిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతా్‌పకుమార్‌రెడ్డి చేసిన అభివృద్ధేమీ కనపడలేదని, ఎక్కడ చూసిన గుంతల రోడ్లు అధ్వానపు డ్రైన్లు, గ్రావెల్‌ దోపిడీ కనపడుతున్నాయన్నారు. అనంతరం జనసేన నాయకుడు ఎస్‌ రాజేష్‌ తల్లి తులసి జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు, దివ్యాంగులకు, వృద్ధులకు సుధాకర్‌ చేతులమీదుగా పండ్లు, మిఠాయిలు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పబ్బా సాయి, జిల్లా కార్యదర్శి సుబ్బయ్య, పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు ఆలా శ్రీనాఽథ్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T22:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising