ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దెబ్బతిన్న పంటల పరిశీలన

ABN, First Publish Date - 2023-12-05T23:06:59+05:30

తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను మంగళవారం వ్యవసాయాధికారి రవికుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ.కొండారెడ్డిపల్లి, తోటలచెరువుపల్లి, కనియంపాడు గ్రామాల్లో కోత దశలో ఉన్న 90 ఎకరా

5వీకేపీ6: వరి పంటను పరిశీలిస్తున్న ఏవో రవికుమార్‌

వరికుంటపాడు, డిసెంబరు 5: తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను మంగళవారం వ్యవసాయాధికారి రవికుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీ.కొండారెడ్డిపల్లి, తోటలచెరువుపల్లి, కనియంపాడు గ్రామాల్లో కోత దశలో ఉన్న 90 ఎకరాల వరి పంట నీట మునిగి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. అలాగే కనియంపాడులో మొక్కజొన్న, మిరప, మినుము పంటలు సైతం దెబ్బతిన్నాయన్నారు. వీఏఏల ద్వారా ప్రతి పంటను క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తున్నామన్నారు.

---------

Updated Date - 2023-12-05T23:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising