ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి

ABN, First Publish Date - 2023-09-02T10:11:57+05:30

మంగళగిరి‌లోని 108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌లో అందరూ చూస్తుండగా ఉద్యోగి చెంపపై ఓఎస్‌డీ మదుసూధన్ రెడ్డి కొట్టారు.

గుంటూరు : మంగళగిరి‌లోని 108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్‌లో అందరూ చూస్తుండగా ఉద్యోగి చెంపపై ఓఎస్‌డీ మదుసూధన్ రెడ్డి కొట్టారు. నిరసనగా నిన్న 15 నిమిషాల పాటు అత్యవసర కాల్స్‌ను నిలిపివేయడం జరిగింది. ఆరోగ్య శ్రీ అదనపు సీఈఓగా మధుసూధన్ రెడ్డి ఉన్నారు. మధుసూధన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2023-09-02T10:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising