ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మంత్రి కాకాణిపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్న

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:52 AM

సహజ వనరుల్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): సహజ వనరుల్ని వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్‌పై 21 రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి పోరాటం చేస్తున్నా, పోలీసులు స్పందించకపోవడంపై మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌ను వెంటనే నిలిపివేసి, మైన్‌ ద్వారా కోట్లు కొల్లగొడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 02:52 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising