ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:49 AM

భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌లో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి.

కర్నూలు(లీగల్‌), డిసెంబరు 25: భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌లో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలలో కూర్చున్న వారిలో న్యాయవాదులు కరుణాకర్‌, రాంపుల్లయ్య, జనార్దన్‌, అశోక్‌ కుమార్‌ ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, నాయకులు నరసింహులు, తిరుపాలు, మాబు న్యాయవాదుల శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. సీనియర్‌ న్యాయవాదులు ఓంకార్‌, చంద్రుడు, క్రిష్ణమూర్తి, నాగముని, బార్‌ అసోసియేషన్‌ అద్యక్షుడు టి.నాగభూషణం నాయుడు, ప్రధాన కార్యదర్శి చక్రపాణిలు దీక్షలకు తమ మద్దతు తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 12:49 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising