ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కత్తెర పురుగును నివారించాలి’

ABN, First Publish Date - 2023-12-08T00:06:46+05:30

జొన్న, మొక్కజొన్న పంటలలో వచ్చే కత్తెర పురుగును నివారిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు సూచించారు.

వరి దిగుబడిని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు

శిరివెళ్ల, డిసెంబరు 7: జొన్న, మొక్కజొన్న పంటలలో వచ్చే కత్తెర పురుగును నివారిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు సూచించారు. మండలంలోని గోవిందపల్లె గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను ఆయన గురువారం పరిశీలించారు. కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వినియోగించాల్సిన పురుగుమందుల గురించి ఆయన రైతులకు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో భాగంగా గ్రామానికి చెందిన రైతు చిన్న కాశన్న పంట పొలంలో నాలుగో వరి పంటకోత ప్రయోగాన్ని నిర్వహించగా 16.560 కేజీల దిగుబడి వచ్చిందన్నారు.

Updated Date - 2023-12-08T00:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising