ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం

ABN, Publish Date - Dec 23 , 2023 | 01:00 AM

టీడీపీ అధికా రంలోకి రాగానే అంగన్వాడీల జీతాల సమ స్యలు పరిష్కరిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

అంగన్వాడీలకు సంఘీబావం తెలుపుతున్న కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ

మచిలీపట్నం టౌన్‌: టీడీపీ అధికా రంలోకి రాగానే అంగన్వాడీల జీతాల సమ స్యలు పరిష్కరిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. శుక్రవారం మచిలీపట్నం ధర్నాచౌక్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని కొల్లు రవీంద్ర సందర్శించి సంఘీభావం తెలిపారు. 11 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. అంగన్వాడీల జిల్లా సంఘ నాయకురాలు రమాదేవి, బందరు ప్రాజెక్టు సంఘ కార్యదర్శి రెజీనారాణి, నాంచారమ్మ పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 01:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising