ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విగ్రహాల తొలగింపులో ఉద్రిక్తత

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:57 AM

ముక్త్యాల గ్రామంలో శనివారం విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది.

విగ్రహాలను తొలగిస్తున్న సిబ్బంది

జగ్గయ్యపేట రూరల్‌, డిసెంబరు 30: ముక్త్యాల గ్రామంలో శనివారం విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో ప్రభుత్వం భవిష్యత్‌ అవసరాలకు ఏర్పాటు చేసిన స్థలంలో రాత్రికి రాత్రే ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయటంతో దానిని ఆసరాగా చేసుకున్న కొందరు జెండాలు, మరోవర్గం ఎరుకుల నాంచారమ్మ, మైసమ్మ, అంబేడ్కర్‌, ఏకలవ్య చిత్ర పటాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో పోటాపోటీగా సామాజిక వర్గాలు విగ్రహాలు ఏర్పాటు చేయటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే సమాచారంతో శనివారంపోలీస్‌, రెవెన్యూ, పంచాయతీ అధికారులు రంగంలోకి దిగి విగ్రహాలను తొలగించారు. ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన ఆ స్థలంలో పురాతన కాలం నుంచి అమ్మవారి గుడి ఉందని, స్థలం కేటాయిస్తామని చెబుతున్నారు కానీ నేటికి ఇవ్వలేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అర్జీ దాఖలు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising