ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: బెజవాడలో దారుణం.. ఎస్టీ పిల్లలకు గుండు కొట్టించిన బాల సదనం సిబ్బంది

ABN, First Publish Date - 2023-08-02T15:53:49+05:30

బెజవాడలో దారుణం జరిగింది. 9 మంది అనాధ ఎస్టీ పిల్లలకు బాల సదనం భవన్ సిబ్బంది గుండు కొట్టించారు. ఈ ఘటనపై బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విజయవాడ: బెజవాడలో దారుణం జరిగింది. 9 మంది అనాధ ఎస్టీ పిల్లలకు బాల సదనం భవన్ సిబ్బంది గుండు కొట్టించారు. ఈ ఘటనపై బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల సదనంలో హక్కుల కమిషన్ పర్యటించి.. బాధిత బాలల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాల సదనం భవన్ సూపరింటెండెంట్, ఉమెన్ వేల్ఫేర్ అండ్ చైల్డ్ పీడీకి వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చింది. ఈనెల 8న బాలల హక్కుల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2023-08-02T15:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising