ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:55 AM

అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద గడ్డితింటూ అంగన్‌ వాడీలు వినూత్నంగా శనివారం నిరసన తెలిపారు.

గడ్డితింటూ నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు

గన్నవరం, డిసెంబరు 23 : అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద గడ్డితింటూ అంగన్‌ వాడీలు వినూత్నంగా శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 12 రోజులుగా సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టక పోవటం దారుణమన్నారు. జగన్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. నాయకులు బేతా శ్రీనివాసరావు, రామరాజు, తాతబ్బాయి, మిరప నాగేశ్వరరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:55 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising