ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KA Paul: నాకు అవకాశం ఇవ్వండి....

ABN, First Publish Date - 2023-01-03T12:59:14+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకడితే జనసేన అధినేత పవన్‌ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)తో జతకడితే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్(Janasen chief Pawan Kalyan) ను ప్రజలు నమ్మరని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్అ (Prajashanti Party Chief KA Paul)న్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ (Telangana CM KCR)కు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. జగన్‌తో సహా ఎవరూ ఏపీని అభివృద్ధి చేయలేదని తెలిపారు. ‘‘నాకు అవకాశం ఇవ్వండి.. లక్ష కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తా’’ అంటూ కేఏ పాల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-03T12:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising