ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2023-11-10T00:03:50+05:30

సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15న అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీవీకే మున్సిపల్‌ స్టేడియంలో తలపెట్టిన ప్రజారక్షణ భేరి మహాసభలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు కె. శ్రీదేవి, కె. సుబ్బరావమ్మలు పిలుపునిచ్చారు.

ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయండి

అజిత్‌సింగ్‌నగర్‌, నవంబరు 9 : సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15న అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీవీకే మున్సిపల్‌ స్టేడియంలో తలపెట్టిన ప్రజారక్షణ భేరి మహాసభలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు కె. శ్రీదేవి, కె. సుబ్బరావమ్మలు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం అజిత్‌సింగ్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో సీపీఎం మహిళా నేతలు ఎరుపు రంగు చీరలు ధరించి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. కె. సరోజ, జి. ఝాన్సీ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T00:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising