ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంట నష్టం అంచనాలో జగన్‌రెడ్డి విఫలం

ABN, First Publish Date - 2023-12-11T00:54:46+05:30

తుఫాన్‌ కారణంగా పంట నష్టాన్ని అంచనావేయడంలో జగన్‌రెడ్డి ప్రభుత ్వం పూర్తి విఫలమైందని, రైతుకుటుంబాలు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్‌ అన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాంగౌడ్‌ విమర్శ

విద్యాధరపురం, డిసెంబరు 10: తుఫాన్‌ కారణంగా పంట నష్టాన్ని అంచనావేయడంలో జగన్‌రెడ్డి ప్రభుత ్వం పూర్తి విఫలమైందని, రైతుకుటుంబాలు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్‌ అన్నారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిచౌంగ్‌ తుఫాన్‌పై వారం ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నా జగన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం మిన్నకున్నాయన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌రెడ్డి చేలో కాలు పెట్టకుండా రోడ్లపై స్టేజీలు వేయించుకుని సైడ్‌ ఆర్టిస్టులను పిలిపించుకుని డ్రామా నడిపాడన్నారు. చివరికి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. మూడు రోజులుగా చంద్రబాబు చేలల్లోకి దిగి, రైతులకు సాంత్వన కలిగిస్తున్న తీరు అభినందనీయమన్నారు.

Updated Date - 2023-12-11T00:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising