ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో అధ్వానంగా రోడ్లు

ABN, First Publish Date - 2023-11-20T01:01:42+05:30

వైసీపీ పాలనలో రోడ్లు అధ్వా నంగా ఉండి, నరకకూపాలను తలపిస్తున్నాయని టీడీపీ మండల అధ్య క్షుడు వీరంకి వీరాస్వామి పేర్కొన్నారు.

పెద్దవరం రహదారిలో నిరసన తెలుపుతున్న టీడీపీ, జనసేన నాయకులు

టీడీపీ- జనసేన ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ పేరుతో నిరసన

నందిగామ రూరల్‌, నవంబరు 19: వైసీపీ పాలనలో రోడ్లు అధ్వా నంగా ఉండి, నరకకూపాలను తలపిస్తున్నాయని టీడీపీ మండల అధ్య క్షుడు వీరంకి వీరాస్వామి పేర్కొన్నారు. మండలంలోని చెర్వుకొమ్ము పాలెం-పెద్దవరం రహదారిపై టీడీపీ, జనసేన నాయకులు ఆదివారం గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేదీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంతల రహదారితో నిత్యం ప్రమాదాలు జరుగుతూ వందల మంది ప్రమాదాల బారిన పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులు అభివృద్ధి చేయాలని కోరారు. నాయ కులు ఉమ్మనేని విక్రమ్‌, గరిమిడి సురేష్‌, జమ్ముల విష్ణు, ఇంటూరి సీతయ్య, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T01:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising